ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టు పదేపదే కేంద్రానికి చెబుతూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఘాటైన వ్యాఖ్యలతో కేంద్రంపై ఫైర్ అయిన హైకోర్టు... తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దాని జాడ లేదు... అది ఎప్పుడొస్తుందో కాస్త చెప్పండి...'
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tOxR1H
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment