Saturday, 24 April 2021

కరోనా సెకండ్ వేవ్ కాదు... ఇదొక సునామీ... తరుముకొస్తోంది... కేంద్రం వద్ద యాక్షన్ ప్లాన్ ఉందా? : ఢిల్లీ హైకోర్టు

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టు పదేపదే కేంద్రానికి చెబుతూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఘాటైన వ్యాఖ్యలతో కేంద్రంపై ఫైర్ అయిన హైకోర్టు... తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దాని జాడ లేదు... అది ఎప్పుడొస్తుందో కాస్త చెప్పండి...'

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tOxR1H
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour