తెలంగాణ వైద్యారోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల దేశంలోని పలు ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలిచ్చారు. అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యుద్ధ విమానాల ద్వారా రాష్ట్రానికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32HjVuz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment