Thursday, 15 April 2021

ఢిల్లీలో కరోనామరణ మృదంగం- శ్మశానాల్లో రద్దీ రెట్టింపు- కేజ్రివాల్‌ అత్యవసర భేటీ

దేశ రాజధాని డిల్లీలో కరోనా మరణ మృదంగం సాగుతోంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న కొత్త కరోనా కేసులు, సౌకర్యాల లేమితో జనం అల్లాడుతున్నారు. దీంతో మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇందుకు తగినట్లుగా శ్మశాన వాటికలు, సౌకర్యాలు కూడా లేకపోవడంతో అంత్యక్రియలకు కూడా కష్టమైపోతోంది. గతంలో ఢిల్లీలోని ఒక్కో స్మశానంలో రోజుకు దాదాపు 15 మృతదేహాలకు అంత్యక్రియలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x08A6v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour