Thursday, 15 April 2021

కొలువుదీక్షలో వైఎస్ షర్మిల ధ్వజం: చందమామల్లాంటి పిల్లలు చనిపోతుంటే..కేసీఆర్ ది గుండెనా..బండరాయా?

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం నిరాహార దీక్షకు దిగిన షర్మిలకు పోలీసులు ఈ సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఆమె 72 గంటల పాటు నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల కెసిఆర్ ది గుండెనా.. బండరాయా చెప్పాలని ప్రశ్నించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dinFsd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour