Wednesday, 28 April 2021

ఫార్మా కంపెనీలో భారీ పేలుడు: విషవాయువు..జనం పరుగులు: వరుస అగ్ని ప్రమాదాలతో బెంబేలు

మహారాష్ట్ర: వేలకొద్దీ నమోదవుతోన్న కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర అతలాకుతులమౌతోంది. ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న మహారాష్ట్రలో కొద్దిరోజులుగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం.. 66 వేలకు పైగా కొత్త కేసులక్కడ వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల మధ్య వరుసగా సంభవిస్తోన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32W8ajO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour