ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో వైసీపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సంతృప్తి కరంగా లేవని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మొక్కుబడి చర్యలతో కాలయాపన చేస్తోందని, ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వానికి అవసరమైతే సహకారం అందించేందుకు సిద్దమన్న చంద్రబాబు.. రాష్ట్రంలో పరిస్దితిని బట్టి లాక్డౌన్ విధించాలని సీఎం జగన్ను కోరారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32Uu0Er
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment