Sunday, 11 April 2021

జగన్ బెయిల్ రద్దుపై మరో పిటిషన్ -భరతం పట్టేదాకా వదలను -వైసీపీ ఎంపీ రఘురామ అనూహ్యం

ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని, 11 కేసుల్లో నిందితుడిగా ఉండి సహనిందితులకు పదవులిచ్చి, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, మొత్తంగా కేసులను జావగార్చుతూ న్యాయ వ్యవస్థకే సవాలు విసిరుతున్నారని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు అయ్యే దాకా ఏపీలో అడుగుపెట్టబోనని శపథం చేసిన ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s764b1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour