Sunday, 11 April 2021

ఏపీలో కరోనా కల్లోలం: 3వేలకుపైగా కొత్త కేసులు, చిత్తూరులో విజృంభణ, 20వేలకుపైగా యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,719 నమూనాలను పరీక్షించగా.. 3495 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a1cB0W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour