విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం(ఏప్రిల్ 15) న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OSAy32
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment