ఢిల్లీ: ఢిల్లీలో ట్రాఫిక్ మళ్లింపుపై దృష్టి సారించారు అక్కడి పోలీసులు. ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. అయితే ఢిల్లీలోకి ప్రవేశ మార్గంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. ఉత్తర్ ప్రదేశ్లోని ఇందిరాపురం, ఘజియాబాద్, మీరట్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల నుంచి ఢిల్లీకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uJsFMC
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment