Thursday, 15 April 2021

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ పిటిషన్... కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం(ఏప్రిల్ 15) న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OSAy32
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour