Thursday, 15 April 2021

మనీష్ పాండే హైదరాబాద్‌కు వరమా..శాపమా: ప్రతిసారి ఎందుకిలా జరుగుతోంది..?

హైదరాబాద్: చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లకు 143/9కే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wSolN3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour