Sunday, 25 April 2021

జగన్ సంచలన నిర్ణయం: ఆసుపత్రుల్లో వాటి రేటు ఫిక్స్: జిల్లాలవారీగా: యంత్రాగం పరుగులు

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రంపై పంజా విసురుతోంది. రోజూ వేల కొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డవుతున్నాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభణ సాగిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి జగన్ సర్కార్.. రాత్రివేళ కర్ఫ్యూను సైతం అమల్లోకి తీసుకొచ్చింది. మాస్క్‌లను ధరించని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sW0qJq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour