Sunday, 25 April 2021

భారత్‌లో విలయం, తలొగ్గిన బైడెన్‌ -అమెరికా నుంచి వేగంగా అదనపు సాయం -బ్లింకెన్ కీలక ప్రకటన

కరోనా విలయం తొలినాళ్లలో మందులు లేక విలవిల్లాడిన అమెరికాను భారత్ అన్ని విధాలుగా ఆదుకుంటే, ఇప్పుడు అగ్రరాజ్యం మాత్రం ఆ పని చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్..' అంటూ అమెరికా ఎన్నికల్లో భారత మోదీ అనవసర జోక్యం చేసుకోవడం వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయనేవారూ లేకపోలేదు. రాజకీయాలు ఎలా ఉన్నా విపత్కర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ey9wGQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour