ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతీ రోజూ దాదాపు పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిస్దితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. సీఎం జగన్, మంత్రులపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. మరోవైపు పది, ఇంటర్ పరీక్షలపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేఏ పాల్ నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SbokUv
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment