Wednesday, 28 April 2021

జగన్‌కు కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్‌- పరీక్షలపై హైకోర్టుకు-సీఎం, మంత్రులపై షాకింగ్ కామెంట్స్‌

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతీ రోజూ దాదాపు పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిస్దితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందించారు. సీఎం జగన్, మంత్రులపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఓ ఆఫర్‌ కూడా ఇచ్చారు. మరోవైపు పది, ఇంటర్ పరీక్షలపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేఏ పాల్‌ నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SbokUv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour