Wednesday, 28 April 2021

ఒక్క నిమిషంలోనే 27 లక్షల మంది, ఒక్క రోజులో 1.33 లక్షల మంది వ్యాక్సిన్ కోసం దరఖాస్తు

న్యూఢిల్లీ: ఏప్రిల్ 28 నుంచి 18 ఏళ్లుపైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున యువజనులు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం ఒక్కరోజే 133 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ పోర్టల్ కోవిన్(CoWIN)లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33bokpT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour