Thursday, 22 April 2021

కరోనా విలయం: సుప్రీం సంచలనం -దేశంలో ఎమర్జెన్సీ -మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా? పూర్తి లాక్‌డౌన్?

అగ్రరాజ్యం అమెరికాను సైతం వెనక్కు నెట్టేసి, రోజువారీ కొత్త కేసుల్లో రికార్డు సాధించడమేకాకుండా, ప్రతిరోజూ వేలమంది పౌరులు ప్రాణాలు కోల్పోతూ, చికిత్స పొందుతోన్న రోగులకు ఆక్సిజన్ అందక, లక్షల మందికి బెడ్లు దొరక్క ఇక్కట్లు, భారీగా పెంచిన దరలకు వ్యాక్సిన్లను అమ్మజూస్తోన్న వైనం, ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోన్న మోదీ సర్కారు తీరును న్యాయస్థానాలు తప్పుపడుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xeQq0V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour