Thursday, 22 April 2021

కరోనా దెబ్బకు దుర్భరంగా ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు: ఆదుకోవాలని వైఎస్ జగన్ కు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి విసిరిన పంజాకు రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నారు. గతేడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేటు యాజమాన్యాలు టీచర్లకు స్కూళ్లు, కళాశాలలు లేని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v44CrM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour