Wednesday, 7 April 2021

మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై అత్యాచారం .. ఆర్నెల్ల గర్భవతిని చేసి.. ఆపై

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేసి, ఆరు నెలల గర్భవతిని చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బాలికలపై లైంగిక వేధింపుల నుండి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిర్భయ , దిశ వంటి చట్టాలను తీసుకు వచ్చినా మహిళలు, బాలికలపై వేధింపులు నిత్యకృత్యంగా మారుతున్నాయి. చెల్లెల్ని చెరబట్టిన అన్నలు ... ఆ కామాంధుల నుండి కాపాడాలని పోలీసులను ఆశ్రయించిన చెల్లెలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rX6UXZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour