Wednesday, 7 April 2021

తెలంగాణలో విలయం: భారీగా పెరిగిన కరోనా కేసులు, 2వేలకు చేరువగా -ఒక్కరోజే 5మరణాలు -ఆ జిల్లాల్లో వేగంగా

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి జెట్ స్పీడు వేగంతో విస్తరిస్తున్నది. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతూ, ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయికి చేరాయి. కొవిడ్ వ్యాధితో చనిపోతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్త కేసుల ఉధృతి, డిశ్చార్జీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు కుప్పలా పేరుకుపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39RTzdg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour