Sunday, 18 April 2021

రెండేళ్లలో మాదే అధికారం: దీక్ష విరమించిన వైఎస్ షర్మిల, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఆదివారం మధ్యాహ్నం విరమించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబసభ్యులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 2017లో చనిపోయిన మురళీయాదవ్, 2021 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు అనే నిరుద్యోగి కుటుంబసభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చారు. వీరు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందినవారు కావడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tuu9Ks
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour