Sunday, 18 April 2021

మురిపించి.. ముఖం చాటేసి: మళ్లీ భగ్గుమంటోన్న తెలుగు రాష్ట్రాలు

విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత మళ్లీ పెరుగుతోంది. కొద్దిరోజుల పాటు చల్లగా మారిన వాతావరణం మళ్లీ హీటెక్కింది. ఎండ తీవ్రత ఉధృతమౌతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఏపీ, తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా రికార్డవుతోంది. ఏపీలోని కోస్తా తీరం, దక్షిణ ప్రాంత జిల్లాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3akwTlT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour