Tuesday, 20 April 2021

కరోనా నుండి సీఎం కేసీఆర్ కోలుకోవాలని .. ఐసోలేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రకటన , ట్వీట్ చేసిన చిరంజీవి

కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు . వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది కరోనా. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి బారిన పడి తన ఫాంహౌస్ లో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ప్రస్తుతం కరోనా బారినపడ్డారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3amQ0fq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour