Tuesday, 20 April 2021

షాకింగ్: ఫేక్ రెండెసివిర్.. వయల్స్‌లో సెలైన్ నింపి.. మనుషులు చస్తున్నారన్న కనికరం కూడా లేకుండా...

ఓవైపు కరోనాతో జనం బెంబేలెత్తిపోతుంటే... మరోవైపు ఇదే అదనుగా కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయి. నిన్నటికి నిన్న వాడి పడేసిన మాస్కులను పరుపుల తయారీకి ఉపయోగిస్తున్న ఘటన వెలుగుచూడగా... తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యాంటీ కోవిడ్ వైరల్ డ్రగ్ రెండెసివిర్ పేరుతో నకిలీ రెండెసివిర్‌ను విక్రయిస్తున్న ఓ నర్సు బాగోతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఖాళీ అయిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v9aG2r
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour