Thursday, 29 April 2021

టీడీపీకి షాక్ : ధూళిపాళ్ళ నరేంద్ర క్వాష్ పిటీషన్ కొట్టేసిన హైకోర్టు, ఏసీబీకి కీలక ఆదేశాలు

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ధూళిపాళ్ళ నరేంద్ర కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంగం డైరీలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, ఆయనను కోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aQoIye
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour