Thursday, 29 April 2021

యూపీలో కరోనా కలకలం: 9 జిల్లాలకు జడ్జీలే నోడల్ అధికారులు, యోగి సర్కారుకు కీలక ఆదేశాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 9 జిల్లాల్లో జుడీషియల్ అధికారులను ఆయా జిల్లాలకు నోడల్ అధికారులుగా నియమించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gTb2q5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour