Friday, 30 April 2021

జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న: కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం అవసరమా..ఆలోచించండి..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉండగా... ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్ ఆలోచనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఏమిటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌లు ప్రశ్నించారు. ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aQ56Kx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour