Friday, 30 April 2021

జగన్ మూర్ఖపు పాలకుడు, అందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు: అమరావతి ఉద్యమం గుర్తు చేసిన చంద్రబాబు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజధాని రైతుల శాంతియుత నిరసన నేపథ్యంలోనైనా సీఎం జగన్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా చంద్రబాబు మరోసారి జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32Z9S3R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour