పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజధాని రైతుల శాంతియుత నిరసన నేపథ్యంలోనైనా సీఎం జగన్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా చంద్రబాబు మరోసారి జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32Z9S3R
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment