Wednesday, 14 April 2021

నైరుతి రుతు పవనాల కదలికలు ఈ సారి ఎలా ఉండబోతున్నాయ్: సాధారణం కంటే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రమంగా ఎండ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. దక్షిణాది సహా పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్ రేంజ్‌లో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల వాతావరణం చల్లగా మారింది. మధ్య భారతం ఉపరితలంలో ఏర్పడిన తుఫాన్ తరహా పరిస్థితులే దీనికి కారణమని వాతావరణ శాఖ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uNPwXh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour