Wednesday, 14 April 2021

మహారాష్ట్రలో కర్ఫ్యూ- స్వస్ధలాలకు వలస కార్మికుల క్యూ- మళ్లీ మొదలైన వెతలు

మహారాష్ట్రలో విచ్చలవిడిగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం నేపథ్యంలో అక్కడి ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. మే 1 వరకూ కర్ప్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. అయితే కర్ఫ్యూకు బదులుగా లాక్‌డౌన్‌ ప్రకటన రావొచ్చన్న పుకార్లు వ్యాపించడంతో మొన్నటి నుంచే వలస కార్మికులు స్వస్దలాల బాట పట్టారు. అయితే కర్ఫ్యూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tiYT0X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour