ఏపీలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తగా ఉన్న వాలంటీర్లకు ఉగాది అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని ఓ ప్రైవేటు రిసార్ట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ వాలంటీర్ల సేవలపై ప్రశంసల జల్లు కురిపించారు. కుల, మత, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని జగన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tdu25L
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment