Monday, 12 April 2021

వాలంటీర్లకు జగన్ సెల్యూట్‌- ఉగాది పురస్కారాల ప్రదానం- కీలక వ్యాఖ్యలు

ఏపీలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తగా ఉన్న వాలంటీర్లకు ఉగాది అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ వాలంటీర్ల సేవలపై ప్రశంసల జల్లు కురిపించారు. కుల, మత, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tdu25L
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour