Wednesday, 14 April 2021

జగన్ అన్నింటా అసమర్థుడు... పవన్‌కు భయపడుతున్నారు... వైసీపీ నేతలకు నిద్ర కరువైంది : సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నింటిలో అసమర్థుడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వాలంటీర్లను ఉపయోగించుకుని కుట్రలు పన్నుతున్నారని... ప్రజలు స్వేచ్చగా ఓటు వేయకుండా చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు భయపడుతున్నారని... బీజేపీకి వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలకు నిద్ర కూడా పట్టట్లేదని విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x4lelc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour