Wednesday, 14 April 2021

కరోనా బారిన పడ్డ యోగి ఆదిత్యనాథ్: ఆరోగ్యం ఎలా ఉందంటే?: అఖిలేష్ యాదవ్‌ కూడా

లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవంక కరోనా నిర్మూలన కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా వైరస్ ఇదివరకెప్పుడూ లేనంతగా విజృంభిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు లక్షలోపే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a9B6ZT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour