Tuesday, 27 April 2021

ఏపీలో కరోనా పరిస్థితిపై జగన్ సర్కార్ కు హైకోర్టు ప్రశ్నల వర్షం.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితులపై హైకోర్టులు విచారిస్తున్నాయి. ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణరాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు సీరియస్ అయింది తెలంగాణ హైకోర్టు. తాజాగాకరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32TfoFs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour