Tuesday, 27 April 2021

భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం: సాయం పంపుతామన్న స్కాట్ మోరిసన్

సిడ్నీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు మనదేశానికి విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3euvr1I
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour