అసలే కరోనాతో తీవ్రంగా దెబ్బ తిన్న మహారాష్ట్రలో షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్న ఓ కర్మాగారాన్ని మహారాష్ట్రలో పోలీసులు సీజ్ చేశారు. యూనిట్ యజమానిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను చూస్తే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3saCQrQ
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment