Monday, 12 April 2021

వాడి పారేసిన మాస్కులతో పరుపుల తయారీ ... మహారాష్ట్ర జల్గావ్ లో మాస్క్ రాకెట్ గుట్టు రట్టు

అసలే కరోనాతో తీవ్రంగా దెబ్బ తిన్న మహారాష్ట్రలో షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్న ఓ కర్మాగారాన్ని మహారాష్ట్రలో పోలీసులు సీజ్ చేశారు. యూనిట్ యజమానిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను చూస్తే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3saCQrQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour