Tuesday, 13 April 2021

ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ , తెలుగులో విషెస్ చెప్పిన మోడీ

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా అచ్చమైన తెలుగు సంప్రదాయంలో ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి వస్త్రాలతో, చక్కని వస్త్రధారణలో కనిపించారు. సీఎం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mFSGte
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour