Tuesday, 13 April 2021

సముద్రంలోకి ఫుకుషిమా అణువ్యర్ధాలు-జపాన్‌ వివాదాస్పద నిర్ణయం- చైనా ఫైర్‌

2011లో జపాన్‌ను తాకిన భారీ సునామీ జ్ఞాపకాలు ఆ దేశంతో పాటు ప్రపంచాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తుంటాయి. అప్పటి సునామీ సమయంలో నిండా మునిగిన ఫుకుషిమా అణు విద్యుత్‌ ప్లాంట్‌ను తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఈ సునామీ వచ్చి పదేళ్లు ముగిశాక ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ఈ ప్లాంట్‌లోని ట్యాంకుల్లో చేరిన సునామీ నీటిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mFU6E4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour