Sunday, 4 April 2021

ఏపీ పరిషత్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

అమరావతి: పరిషత్ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ, జనసేన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత దీనిపై ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఆదివారం హైకోర్టు విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cPmoZO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour