Sunday, 4 April 2021

అలర్ట్ : తెలంగాణలో రాబోయే 3 రోజులు మండిపోనున్న ఎండలు...

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు పట్టణాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. రాబోయే మూడు రోజులు 5,6,7తేదీల్లో ఎండలు తీవ్రంగా ఉండనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మూడు రోజులు మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాలులు వీస్తాయని... దీంతో ఉష్ణోగ్రతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31HicVw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour