వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన మరో మాజీ మంత్రిపై వేధింపులు మొదలయ్యాయి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమపై ఏపీ సీఐడీ తాజాగా ఓ కేసు నమోదు చేసింది. సీఎం జగన్పై రూపొందించిన మార్ఫింగ్ వీడియోను విడుదల చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OQBG7l
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment