దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయం లో కరోనా మహమ్మారి బారిన పలువురు ప్రముఖులు సైతం పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3djYJAU
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment