Monday, 26 April 2021

కరోనా వ్యాక్సిన్ పొందాలంటే.. 18-45ఏళ్ల మధ్య వయస్కులకు రిజిస్టర్ తప్పనిసరి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయనున్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళితే.. లాభం ఉండదు. మొదట పేరు, వివరాలను రిజిస్ట్రర్ చేసుకోవాలి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vdlH2y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour