Monday, 26 April 2021

షాకింగ్ స్టడీ : మే నెలలో ఒక్కరోజులోనే 10 లక్షల కేసులు , దడ పుట్టించేలా మరణాల అంచనా !!

భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది . దేశంలో కరోనా రెండవ దశ ఉగ్రరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో కేసుల నమోదుతో భారత దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. భారతదేశం మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువగా ఉంది. ఇదిలా ఉంటే మే నెలలో కోవిడ్ ఉద్ధృతి తారా స్థాయికి చేరనుందని మిచిగాన్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vhC5PE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour