Thursday, 18 March 2021

Tamil Nadu Assembly Election 2021: నామినేష‌న్ దాఖలు చేసిన బీజేపీ నేత, నటి ఖుష్బూ సుంద‌ర్

తమిళనాడులో హోరాహోరీగా ఎన్నికల పోరు కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. తమిళనాడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తమిళనాడు ఎలక్షన్ ఫైట్ : కోయంబత్తూర్ సౌత్ నుండి ఎన్నికల బరిలోకి కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్రంలో మొదటినుంచి రాజకీయ పార్టీల ఇది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30QEZ0y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour