Thursday, 18 March 2021

పరిషత్‌ పోరుకు జగన్ పట్టు- కుదరదంటున్న నిమ్మగడ్డ- ప్రివిలేజ్‌ నోటీసు లీకుల వెనుక ?

ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న వైసీపీ... ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిపి తీరాలని పట్టుబడుతోంది. అయితే ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్ధితుల్లో ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆయన హయాంలోనే ఎన్నికలు ముగించేందుకు వీలైన అన్ని మార్గాలను వైసీపీ అన్వేషిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eO7hB6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour