Thursday, 18 March 2021

MLC Election Results 2021: కారు జోరు -పల్లా, వాణిదేవికే తొలి ప్రాధాన్యం -తాజా ఫలితాలివే..

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిదానంగా కొనసాగుతోంది. వరంగల్‌ - ఖమ్మం -నల్లగొండ స్థానంతోపాటు హైదరాబాద్‌ -రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ అధిక్యంలో దూసుకెళుతుంది. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యత ఓట్ల క్రమంలో లెక్కింపు కొనసాగుతున్నందున తుది ఫలితాలు రావడానికి సమయం పడుతుందని, శనివారం నాటికి పూర్తి స్థాయి రిజల్ట్స్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vGg65V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour