Thursday, 18 March 2021

సీఎం జగన్ క్యాంపు కార్యాలయం సమీపంలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యా యత్నం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఒక మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సీఎం జగన్ ని ఎలాగైనా కలవాలని పోలీసులను కోరిన ఆమె, సీఎం జగన్ ని కలవడానికి వీలు లేదని వారు చెప్పడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఒక మహిళ సీఎం క్యాంప్ ఆఫీస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bYr4Mo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour